రాజధానులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

                      3 రాజధానులపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం



AP: మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

for more information click here

Comments

Popular posts from this blog

పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా

తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు

ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK